Header Banner

USA: అంద‌రి దృష్టి ఆ ఫోన్ కాల్‌పైనే.. మోదీ, ఎలాన్ మ‌స్క్ ఏం మాట్లాడారంటే..!

  Fri Apr 18, 2025 16:06        World

టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, ట్రంప్ ప్ర‌భుత్వంలోని డోజ్ విభాగపు అధిప‌తి ఎలాన్ మ‌స్క్‌తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్‌లో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని 'ఎక్స్' (ట్విట్ట‌ర్) ద్వారా వెల్ల‌డించారు. మ‌స్క్‌తో ప‌లు అంశాలపై చ‌ర్చించిన‌ట్లు మోదీ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వాషింగ్టన్ డీసీలో భేటీ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య జ‌రిగిన విష‌యాలు త‌మ మ‌ధ్య‌ ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. సాంకేతిక‌, ఆవిష్క‌ర‌ణ‌ల రంగాల్లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంపై చ‌ర్చించామ‌ని మోదీ అన్నారు. ఈ రంగాల‌లో భార‌త్‌, అమెరికా భాగ‌స్వామ్యం మ‌రింత పురోగ‌మిస్తుంద‌ని ప్ర‌ధాని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కాగా, సుంకాల విష‌యంలో భార‌త్‌, అమెరికా మ‌ధ్య వాణిజ్య చ‌ర్చ‌ల అంశం కొన‌సాగుతున్న వేళ ఈ కీల‌క ప‌రిణామం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. 

 

ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! ఆ పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కేంద్రమంత్రికి అభినందనలు తెలిపిన సీఎం! తెలుగువారికి, దేశానికి గర్వకారణమని వెల్లడి..

 

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు నేత! గ్లోబల్ లీడర్‌గా ఆయన ఎంపిక!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #NarendraModiSpeech #BJP #UnionBudget